ఒలింపిక్, పారాలింపిక్స్ విజేతలకు ఎల్ఐసీ సన్మానం
ABN , First Publish Date - 2021-11-26T09:25:09+05:30 IST
ఇటీవల జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబరిచి రికార్డు స్థాయిలో బంగారు, వెండి, కంచు పతకాలు
హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఒలింపిక్స్, పారాలింపిక్స్లో అద్భుత ప్రతిభ కనబరిచి రికార్డు స్థాయిలో బంగారు, వెండి, కంచు పతకాలు సాధించిన క్రీడాకారులను ఎల్ఐసీ సన్మానించింది. అంతేకాదు, కొద్దిలో కంచు పతకాలు తప్పిపోయి నాలు గో స్థానంలో నిలిచిన క్రీడాకారులను కూడా సన్మానించింది. ఆయా క్రీడాకారులు నివసిస్తున్న నగరాల్లోనే నిర్వహించిన కార్యక్రమాల్లో సీనియర్ అధికారులు వారిని సత్కరించి నగదు బహుమతులు అందించారని తెలిపింది.