మద్యం బాటిల్స్ చోరీ
ABN , First Publish Date - 2021-07-30T04:42:15+05:30 IST
గణపవరంలోని గొల్లలదిబ్బ ప్రభుత్వ వైన్షాపులో దొంగ లు మద్యం బాటిల్స్ అపహరి ంచుకుపోయారని ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు
గణపవరం, జూలై 29: గణపవరంలోని గొల్లలదిబ్బ ప్రభుత్వ వైన్షాపులో దొంగ లు మద్యం బాటిల్స్ అపహరి ంచుకుపోయారని ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు. గురువారం ఆయన విలేకరు లతో మాట్లాడుతూ గ్రామ శివారులో వైన్షాపులో బుధ వారం అర్థరాత్రి సమయంలో దొంగలుపడి రూ.1,31,200 విలువ గల మద్యం బాటిల్స్ దోచుకుపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.