వికారాబాద్ జిల్లాలో దారుణం
ABN , First Publish Date - 2021-03-30T20:54:52+05:30 IST
జల్లాలోని పరిగి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.
వికారాబాద్: జల్లాలోని పరిగి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో సత్యం (37) అనే వ్యక్తి తన గొంతును కోసుకున్నాడు. సత్యం పరిస్థితి విషమం ఉంది. దీంతో చికిత్స కోసం సత్యంను పరిగి ప్రభుత్వాసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.