కాకినాడలో లారీ బీభత్సం

ABN , First Publish Date - 2020-02-21T18:10:25+05:30 IST

కాకినాడలో లారీ బీభత్సం సృష్టించింది.

కాకినాడలో లారీ బీభత్సం

కాకినాడలో లారీ బీభత్సం సృష్టించింది. శుక్రవారం ఉదయం జగన్నాథపురంలో అతి వేగంగా వస్తున్న లారీ ఇద్దరు యువకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించి, లారీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-02-21T18:10:25+05:30 IST