తెలంగాణ మద్యం, గుట్కాలు స్వాధీనం
ABN , First Publish Date - 2020-12-02T05:30:00+05:30 IST
పట్టాభిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని బృందావన్గార్డెన్స్, ద్వారకానగర్లలో తెలంగాణ మద్యం బాటిళ్లు, రూ. గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుంటూరు, డిసెంబరు 2: పట్టాభిపురం పోలీస్స్టేషన్ పరిధిలోని బృందావన్గార్డెన్స్, ద్వారకానగర్లలో తెలంగాణ మద్యం బాటిళ్లు, రూ. గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నాతాని శివన్నారాయణ, మువ్వా సందీప్కుమార్, గూడవల్లి అనిల్కుమార్లను అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి 121 మద్యం బాటిళ్లను, రూ. 50 వేల విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ పూర్ణచంద్రరావు తెలిపారు.