గణేష్ దేవాలయంలో మహా మృత్యుంజయ యాగం

ABN , First Publish Date - 2020-03-30T15:11:07+05:30 IST

సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గణేష్ దేవాలయంలో లోక కళ్యాణార్థం నేడు మహా మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు.

గణేష్ దేవాలయంలో మహా మృత్యుంజయ యాగం

సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గణేష్ దేవాలయంలో లోక కళ్యాణార్థం నేడు మహా మృత్యుంజయ యాగాన్ని నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండేలా చూడాలని స్వామివారిని వేడుకున్నారు. కరోనా మహమ్మారిని పారదోలాలని  మృత్యుంజయుడిని పూజారులు వేడుకున్నారు. 


Updated Date - 2020-03-30T15:11:07+05:30 IST