ఊళ్లోకి మంత్రెగత్తె దిగిందంటూ కరపత్రాలు...భయాందోళనలో ప్రజలు

ABN , First Publish Date - 2021-12-27T15:06:16+05:30 IST

జిల్లాలోని కేసముద్రం మండలం కాట్రపల్లిలో మంత్రాలు కలకలం రేపుతున్నాయి.

ఊళ్లోకి మంత్రెగత్తె దిగిందంటూ కరపత్రాలు...భయాందోళనలో ప్రజలు

మహబూబాబాద్:  జిల్లాలోని కేసముద్రం మండలం కాట్రపల్లిలో మంత్రాలు కలకలం రేపుతున్నాయి. ఊళ్లో మంత్రగత్తె దిగిందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఊరంతా కరపత్రాలు, పోస్టర్లు వేశారు. మహిళకు మంత్రాలు వస్తాయని ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని కరపత్రాల్లో పేర్కొన్నారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ వ్యవహారంపై బాధితురాలు గ్రామ పెద్దలను ఆశ్రయించింది.

Updated Date - 2021-12-27T15:06:16+05:30 IST