మహబూబ్నగర్: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
ABN , First Publish Date - 2021-06-19T04:18:45+05:30 IST
జల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి
మహబూబ్నగర్: జల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. జడ్చర్ల మండంలోని గంగాపూర్ శివారులో ఈ రోడ్డుప్రమాదం జరిగింది. లారీ, ట్రాక్టర్, రెండు బైకులను కాంక్రీట్ రెడీ మిక్సర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.