పరోక్షంగా మాస శివరాత్రి పూజలు
ABN , First Publish Date - 2021-05-11T05:22:56+05:30 IST
మహానంది క్షేత్రంలో కరోనా నేపథ్యంలో ఆలయంలో వేదపండితులు, అర్చకులు పరోక్షంగా మాసశివరాత్రి పూజలను సోమవారం నిర్వహించారు.
మహానంది, మే 10: మహానంది క్షేత్రంలో కరోనా నేపథ్యంలో ఆలయంలో వేదపండితులు, అర్చకులు పరోక్షంగా మాసశివరాత్రి పూజలను సోమవారం నిర్వహించారు. అంతకుముందు కల్యాణ మంటపంలో అపమృత్యు హోమం, కల్యాణోత్సవం, రుధ్రాభిషేకం నిర్వహించారు.