కరోనా వల్ల ఇద్దరు పోలీసులు మృతి

ABN , First Publish Date - 2020-08-06T22:10:00+05:30 IST

కరోనా వల్ల ఇద్దరు పోలీసులు మృతి

కరోనా వల్ల ఇద్దరు పోలీసులు మృతి

ముంబై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ మహారాష్ట్రలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రోజు కరోనా వల్ల మహారాష్ట్రలోని నాగ్ పూర్ పట్టణంలో ఇద్దరు పోలీసులు మృతి చెందినట్లు ఉన్నతాధికారులు చెప్పారు. నాగ్ పూర్ పోలీసు సిబ్బందిలో కరోనా వల్ల తొలి మరణం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2020-08-06T22:10:00+05:30 IST