రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు: మహేష్ భగత్

ABN , First Publish Date - 2021-05-12T17:21:56+05:30 IST

హైదరాబాద్: రాచకొండ పరిధిలో లాక్ డౌన్ సంపూర్ణంగా కొనసాగుతోందని రాచకొండ సీపీ మహేష్ భగత్ తెలిపారు.

రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు: మహేష్ భగత్

హైదరాబాద్: రాచకొండ పరిధిలో లాక్ డౌన్ సంపూర్ణంగా కొనసాగుతోందని రాచకొండ సీపీ మహేష్ భగత్ తెలిపారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ప్రజలు ఇళ్ళలోనే ఉండాలని మనవి చేస్తున్నామన్నారు. వ్యాపార సమూదాయలు 10 గంటలకే బంద్ చేశారన్నారు. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తప్పవని మహేష్ భగత్ హెచ్చరించారు. 


Updated Date - 2021-05-12T17:21:56+05:30 IST