ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా: ఏయూ విద్యార్థి మహేష్

ABN , First Publish Date - 2020-08-13T18:14:57+05:30 IST

విశాఖపట్నం: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ తెలిపాడు.

ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యా: ఏయూ విద్యార్థి మహేష్

విశాఖపట్నం: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని ఏయూ పరిశోధక విద్యార్థి ఆరేటి మహేష్ తెలిపాడు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో తనకు మద్దతు పలికిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన వారికి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెబుతానన్నారు.


Updated Date - 2020-08-13T18:14:57+05:30 IST