మల్లన్న దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-06-02T21:18:03+05:30 IST

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ. 2.12 కోట్ల మేరకు జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో... 27 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు నిర్ధారించారు.

మల్లన్న దేవస్థానం కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

శ్రీశైలం : శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రూ. 2.12 కోట్ల మేరకు జరిగిన కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. ఈ క్రమంలో... 27 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. డబుల్ ప్రింటింగ్, ఫేక్ ఐడీల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు నిర్ధారించారు.


ఈ కుంభకోణంలో నిందితులపై నాలుగు కేసులు నమోదయ్యాయి. పోలీసులు ఇప్పటివరకు రూ. 83.40 లక్షలు రికవరీ చేశారు. కాగా, నిందితుల్లో కొందరిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2020-06-02T21:18:03+05:30 IST