వ్యక్తి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2021-04-14T06:11:18+05:30 IST

తోట్లవల్లూరులోని కొత్తగూడెంకు చెందిన జుజ్జువరపు యేసు (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.

వ్యక్తి అనుమానాస్పద మృతి

తోట్లవల్లూరు : తోట్లవల్లూరులోని కొత్తగూడెంకు చెందిన జుజ్జువరపు యేసు (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. చిల్లడొంక పొలాల్లో  అతడి మృతదేహం  కుళ్లి పురుగులు పట్టిన దశలో ఉంది. ఎస్సై  కిషోర్‌బాబు వివరాలు సేకరించారు. ఈ నెల 10వ తేదీ నుంచి యేసు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటా డని భావి స్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు ఇటీవల వివాహం చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

Updated Date - 2021-04-14T06:11:18+05:30 IST