సంతమాగులూరులో దారుణం.. వితంతువుపై అత్యాచారం
ABN , First Publish Date - 2020-09-23T23:20:39+05:30 IST
సంతమాగులూరులో దారుణం జరిగింది. వితంతువుపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. మరో ఆరుగురు సహకరించారంటూ పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు
ప్రకాశం: సంతమాగులూరులో దారుణం జరిగింది. వితంతువుపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు. మరో ఆరుగురు సహకరించారంటూ పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని బాధితురాలి ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలిని పోలీసులు ఒంగోలు రిమ్స్కు తరలించారు.