Telangana: ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 29 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2021-10-13T13:43:27+05:30 IST
జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు 29 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు.
మంచిర్యాల: జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు వరద ఉధృతి అధికంగా ఉండటంతో అధికారులు 29 గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 300725 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 300725 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 19.2585 టీఎంసీలుగా కొనసాగుతోంది.