మంచిర్యాల జిల్లా: నాటు కోళ్ల మృతిపై అధికారుల స్పందన

ABN , First Publish Date - 2021-01-17T14:28:05+05:30 IST

కన్నెపల్లిలో 5వందల నాటు కోళ్లు మృతిపై అధికారుల స్పందించారు.

మంచిర్యాల జిల్లా: నాటు కోళ్ల మృతిపై అధికారుల స్పందన

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం, కన్నెపల్లిలో 5వందల నాటు కోళ్లు మృతిపై అధికారుల స్పందించారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న వైద్యాధికారులు మృతి చెందిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షించారు. బర్డ్ ఫ్లూ కాదని, ఫామ్‌లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతోనే నాటు కోళ్లు అస్వస్థతకు గురై చనిపోయినట్టు నిర్ధారించారు.

Updated Date - 2021-01-17T14:28:05+05:30 IST