కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దు: మందకృష్ణ మాదిగ

ABN , First Publish Date - 2021-04-13T22:08:32+05:30 IST

సాగర్ ఉప ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయవద్దని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ

కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దు: మందకృష్ణ మాదిగ

నల్లగొండ: సాగర్ ఉప ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయవద్దని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ తో మాట్లాడారు. తెలంగాణ వస్తే దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన కేసీఆర్ మోసం చేశారని మంద కృష్ణ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయని కేసీఆర్ ప్రభుత్వానికి ఓటు వేయొద్దని ఓటర్లకు ఆయన విజ్ఙప్తి చేశారు. ఓట్లు అడిగే నైతిక హక్కును కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్‌ కోల్పోయాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికలలో మహాజన సోషలిస్టు పార్టీని గెలిపించాలని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-13T22:08:32+05:30 IST