మందకొడిగా ఏటి పండగ

ABN , First Publish Date - 2022-01-18T03:54:17+05:30 IST

ఏటి పండగ రెండో రోజు సోమవారం మందకొడిగా జరిగింది. మధ్యాహ్నం వరకు వర్షం రావడం, స్వర్ణముఖి నదిలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోవడంతో అంతంత మాత్రంగానే ప్రజలు పాల్గొన్నారు.

మందకొడిగా ఏటి పండగ
ఏటిపండగలో చిన్నారులు, పట్టణ వాసులు

నాయుడుపేట టౌన్‌, జనవరి 17 :  ఏటి పండగ రెండో రోజు సోమవారం  మందకొడిగా జరిగింది. మధ్యాహ్నం వరకు వర్షం రావడం,  స్వర్ణముఖి నదిలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోవడంతో అంతంత మాత్రంగానే ప్రజలు పాల్గొన్నారు. వచ్చిన కొద్ది మందీ తాము తీసుకువచ్చిన తినుబండారాలను ఆరగించారు. చిన్నారులు స్వర్ణముఖినదిలో  జలకాలాడారు. 


Updated Date - 2022-01-18T03:54:17+05:30 IST