బోధన్ ధర్మకాంటలో అవకతవకలు

ABN , First Publish Date - 2021-08-26T01:04:52+05:30 IST

జిల్లాలోని బోధన్‌లో గల కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల గోదాములలో జిల్లా

బోధన్ ధర్మకాంటలో అవకతవకలు

నిజామాబాద్: జిల్లాలోని బోధన్‌లో గల కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల గోదాములలో జిల్లా తూనికల కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించారు. ధర్మకాంటలో అవకతవకలను అధికారులు గుర్తించారు. సుమారు ఒక్కొ లారీలో 40 కిలోల వ్యత్యాసాన్ని వేబ్రిడ్జ్ చూపెడుతోంది. వేబ్రిడ్జ్ సీజ్ చేసి సంబంధిత అధికారులపై తూనికల కొలతల అధికారి సుజాత్ అలీ చర్యలు తీసుకోనున్నారు. 

Updated Date - 2021-08-26T01:04:52+05:30 IST