గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-08-28T01:12:40+05:30 IST

జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు

గంజాయి పట్టివేత

విశాఖ: జిల్లా నుంచి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారంలో పాడేరు (మ) వంతాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలకు పోలీసులు చేపట్టారు. ఈ తనిఖీలలో కారులో తరలిస్తున్న 180 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-28T01:12:40+05:30 IST