టైలర్ షాపుకు వెళ్లిన వివాహిత అదృశ్యం

ABN , First Publish Date - 2021-04-03T13:22:51+05:30 IST

మల్కాజిగిరి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో వివాహిత అదృశ్యమైంది.

టైలర్ షాపుకు వెళ్లిన వివాహిత అదృశ్యం

హైదరాబాద్/ఆనంద్‌బాగ్‌ : మల్కాజిగిరి పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో వివాహిత అదృశ్యమైంది. గౌతంనగర్‌నివాసి గడ్డం అనూష(24) మార్చి 30న టైలర్‌ షాపునకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు మల్కాజిగిరి పోలీ‌స్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-03T13:22:51+05:30 IST