మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ)
ABN , First Publish Date - 2021-07-29T05:45:15+05:30 IST
జూన్తో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన
జూన్తో ముగిసిన త్రైమాసికంలో మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.475 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.268 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయాలు రూ.4,111 కోట్ల నుంచి రూ.17,776 కోట్లకు పెరిగాయి.