మీర్‌పేట్‌లో భారీ చోరీ

ABN , First Publish Date - 2022-01-27T01:54:26+05:30 IST

జిల్లాలోని మీర్‌పేట్‌ శివరాంపురంలో భారీ చోరీ జరిగింది. ఇంటి

మీర్‌పేట్‌లో భారీ చోరీ

రంగారెడ్డి: జిల్లాలోని మీర్‌పేట్‌ శివరాంపురంలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి 31 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. దొంగతనంపై పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-01-27T01:54:26+05:30 IST