తిరుపతిలో భారీ చోరీ

ABN , First Publish Date - 2021-10-07T23:37:34+05:30 IST

: పట్టణంలో దొంగలు హల్‌చల్ చేశారు. రామాలయం వీధిలో మంగళం క్వాటర్స్‌లోని ధనలక్ష్మి ఇంటిలో..

తిరుపతిలో భారీ చోరీ

తిరుపతి: పట్టణంలో దొంగలు హల్‌చల్ చేశారు. రామాలయం వీధిలో మంగళం క్వాటర్స్‌లోని ధనలక్ష్మి ఇంటిలో భారీ చోరీ జరిగింది. 160 గ్రాముల బంగారం, 140 గ్రాముల వెండి, 2 లక్షల 30 వేల నగదు అపహరణకు గురి అయినట్లు బాధితులు ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి వేలిముద్రల నిపుణులు చేరుకొని ఆధారాలు సేకరించారు. ధనలక్ష్మి కూతురు కుమారి ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ విచారణ కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2021-10-07T23:37:34+05:30 IST