ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2022-01-13T22:55:01+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్

ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 4,348 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,92,227 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కరోనాతో మొత్తం 14,507 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఏపీలో 14,204 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,63,516 మంది రికవరీ చెందారు. 

Updated Date - 2022-01-13T22:55:01+05:30 IST