మయాంక్ హాఫ్ సెంచరీ.. 10 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండానే..

ABN , First Publish Date - 2021-04-19T01:53:52+05:30 IST

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు అదరగొడుతున్నారు. 10 ఓవర్లలో ఒక్క వికెట్ ..

మయాంక్ హాఫ్ సెంచరీ.. 10 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండానే..

ముంబై: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్లు అదరగొడుతున్నారు. 10 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోకుండా 93 పరుగులు చేశారు. ప్రధానంగా మయాంక్ అగర్వాల్(53 నాటౌట్: 27 బంతుల్లో.. 7 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. అతడికి తోడు కేఎల్ రాహుల్(35: 34 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌లు) వికెట్ పడకుండా కాపాడుకుతున్నాడు. ఇక తొలి వికెట్ కోసం ఢిల్లీ బౌలర్లు చెమటోడుస్తున్నారు. కాగా.. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ పంత్.. ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ బ్యాటింగ్‌కు దిగింది. 

Updated Date - 2021-04-19T01:53:52+05:30 IST