భోజన నిర్వాహకుల నిరసన
ABN , First Publish Date - 2020-06-07T06:51:24+05:30 IST
పట్టణ పరిధి మల్లమ్మపేట, గొల్లపల్లి సచివాలయాల ముందు మధ్యాహ్నభోజన నిర్వాహకులు శనివారం ధర్నా నిర్వహించారు.
బొబ్బిలి, జూన్ 6 : పట్టణ పరిధి మల్లమ్మపేట, గొల్లపల్లి సచివాలయాల ముందు మధ్యాహ్నభోజన నిర్వాహకులు శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సం దర్భంగా భోజన నిర్వాహకులు చిన్నమ్మలు, లక్ష్మి, అనూరాధ, చిన్నతల్లి, సింహాచలం మాట్లాడుతూ బకాయివేతనాలు చెల్లించాలని, ఉపాధిహామీ జాబ్ కార్డులివ్వాలని కోరారు రూ.25 లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. అనంతరం సచివాలయ కార్యదర్శులకు వినతిపత్రాలు అందజేశారు.