వ్యాధులు ప్రబలకుండా చర్యలు

ABN , First Publish Date - 2020-04-09T12:11:26+05:30 IST

మండలంలోని గిజబ, తోటపల్లి పంచాయతీల పరిఽ దిలో పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సచివాలయ కార్యదర్శి

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

గరుగుబిల్లి, ఏప్రిల్‌ 8: మండలంలోని గిజబ, తోటపల్లి పంచాయతీల పరిఽ దిలో  పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. సచివాలయ కార్యదర్శి ఆర్‌.సిమ్మయ్య బుధవారం పరిసర ప్రాంతాలను పరిశీలించి మురుగు నిల్వలను తొలగిస్తున్నారు. దోమల బారినపడకుండా యాంటీలార్వా పిచికారీతో పాటు బ్లీచిం గ్‌ను ఉపయోగిస్తున్నామని, ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా సహకరించాలన్నారు. కరోనా ప్రభావం కారణంగా ఇళ్లకే పరిమితం కావాలన్నారు.

Updated Date - 2020-04-09T12:11:26+05:30 IST