హెచరీస్ ముందు దళిత సంఘాలు ఆందోళన
ABN , First Publish Date - 2021-11-18T00:35:20+05:30 IST
జిల్లాలోని అచ్చంపేటలో జమునా హెచరీస్ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈటల కుటుంబీకుల ఆధీనంలోని ప్రభుత్వ భూమిని దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మెదక్: జిల్లాలోని అచ్చంపేటలో జమునా హెచరీస్ ముందు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈటల కుటుంబీకుల ఆధీనంలోని ప్రభుత్వ భూమిని దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. హామీతో దళితులు ఆందోళనలు విరమించారు.