మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS విజయం

ABN , First Publish Date - 2021-12-14T15:16:30+05:30 IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.

మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో TRS విజయం

మెదక్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి 524 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్య ఓట్లతోనే టీఆర్ఎస్ విజయం సాధించింది.  మొత్తం 1010 ఓట్లు పోలవగా టీఆర్ఎస్ అభ్యర్థికి 762 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డికి 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి 06 ఓట్లు రాగా...చెల్లనివి 12 ఓట్లు పోలయ్యాయి. 

Updated Date - 2021-12-14T15:16:30+05:30 IST