వరంగల్‌ నుంచి ప్రత్యేక బస్సులు

ABN , First Publish Date - 2022-01-22T05:22:56+05:30 IST

వరంగల్‌ నుంచి ప్రత్యేక బస్సులు

వరంగల్‌ నుంచి ప్రత్యేక బస్సులు

గిర్మాజిపేట : వరంగల్‌ ఆర్‌టీసి బస్‌స్టేషన్‌ నుంచి శనివారం నుంచి ప్రతి ఉద యం 6.30, 7.00, 7.20, 7.40 గంటలకు మేడారంనకు ప్రత్యేక బస్‌లు నడుపుతున్న ట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ హనుమకొండ డిపో మేనేజర్‌ వి.మోహన్‌ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్‌లు అమ్మవార్ల గద్దెల వరకు వెళ్తాయ ని, కొవిడ్‌ నిబంధనలు అనుసరించి భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నా రు. 30మంది బృందంగా మేవారం వెళ్లాలనుకునే వారు ఫోన్‌ నం.9949857692లో సంప్రదిస్తే ప్రత్యేక బస్‌లను సంబంధిత కాలనీకి వచ్చి తీసుకెళ్లడం జరుగుతుందన్నా రు. ప్రయాణచార్జీ పెద్దలకు రూ.125, పిల్లలకు రూ.65 ఉందని పేర్కొన్నారు. 


Updated Date - 2022-01-22T05:22:56+05:30 IST