నేటి నుంచి పీజీ మెడికల్ ప్రవేశ ప్రక్రియ
ABN , First Publish Date - 2020-04-10T14:16:05+05:30 IST
హైదరాబాద్: నేటి నుంచి పీజీ మెడికల్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కాలేజీల సీట్లను కేటాయించనున్నారు.
హైదరాబాద్: నేటి నుంచి పీజీ మెడికల్ ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా కాలేజీల సీట్లను కేటాయించనున్నారు. కాలేజీల్లో విద్యార్థులు చేరడానికి ఈ నెల 20 వరకూ గడువు ఉంది. అయితే వెళ్లడానికి వీలుపడని విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.