శ్మశాన వాటిక స్థల సేకరణపై సమావేశం

ABN , First Publish Date - 2021-01-21T05:23:29+05:30 IST

మండల కేంద్రంలోని గోదావరి నదీ తీరం లో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థల సేకరణ నిమిత్తం గురువారం గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

శ్మశాన వాటిక స్థల సేకరణపై సమావేశం

ఖానాపూర్‌, జనవరి 20: మండల కేంద్రంలోని గోదావరి నదీ తీరం లో శ్మశాన వాటిక నిర్మాణం కోసం స్థల సేకరణ నిమిత్తం గురువారం గ్రామ పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అంకం రాజేందర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి తీరం లో నిర్వహించే ఈ సమావేశానికి పట్టణంలోని ప్రజాప్రతినిధులు, అన్నీ పార్టీల నాయకులు, గ్రామపెద్దలు హాజరవ్వాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-01-21T05:23:29+05:30 IST