గోవుల తరలింపును అడ్డుకున్న భజరంగ్‌దళ్‌ సభ్యులు

ABN , First Publish Date - 2021-03-02T05:00:20+05:30 IST

గోవుల తరలింపును అడ్డుకున్న భజరంగ్‌దళ్‌ సభ్యులు

గోవుల తరలింపును అడ్డుకున్న భజరంగ్‌దళ్‌ సభ్యులు

శంషాబాద్‌: శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రం నుంచి గోవులను తరలిన్న డీసీఎంను భజరంగ్‌దళ్‌ సభ్యులు సోమవారం పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే మున్సిపాలిటీకి చెందిన ఓ కౌన్సిలర్‌ భర్త గోవులను తరలిస్తున్న వారికి మద్దతుగా మాట్లాడటంతో భజరంగ్‌ధళ్‌ సభ్యులు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని డీసీఎంను అదుపులోకి తీసుకుని అందులోని 27 గోవులను పాల్మాకులలోని గోశాలకు తరలించారు. 

Updated Date - 2021-03-02T05:00:20+05:30 IST