విద్యుత్‌ అధికారుల తీరుపై సభ్యుల మండిపాటు

ABN , First Publish Date - 2020-08-07T05:44:47+05:30 IST

గ్రామాల్లో విద్యుత్‌ అధికారులు సక్రమంగా సేవ లు అందించడంలో పూర్తిగా విఫలయ్యారని సభ్యులు అధికారులపై మండిప డ్డారు.

విద్యుత్‌ అధికారుల తీరుపై సభ్యుల మండిపాటు

కథలాపూర్‌ మండల సభ


కథలాపూర్‌, ఆగస్టు 06 : గ్రామాల్లో విద్యుత్‌ అధికారులు సక్రమంగా సేవ లు అందించడంలో పూర్తిగా విఫలయ్యారని సభ్యులు అధికారులపై మండిపడ్డారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ జవ్వాజి రేవతి అ ధ్యక్షతన జరిగింది. భూషణరావుపేట, సిరికొండ సభ్యులు ఆంజనేయులు,  హై మవతి ఏఈలు, సిబ్బంది గ్రామాల్లో స్థానికంగా ఉండక విద్యుత్‌ అంతరా యాలను సవరించక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని అధికా రులను నిలదీశారు. ఇలా పలువురు సభ్యులు పలు సమస్యలపై అధికారుల ను నిలదీశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ భూమయ్య, పోతారం ఎంపీటీసీ శి రీష, వైధ్యాధికారులు సౌజన్య వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీడీఓ నవీన్‌ కుమార్‌, తహసీల్దార్‌ మధు, ఏఈలు శ్రీహరి, లక్ష్మీనారాయణ ఉన్నారు. 

Updated Date - 2020-08-07T05:44:47+05:30 IST