వరద నష్టాలపై సీఎంకు ఎమ్మెల్యే కిలివేటి వినతి

ABN , First Publish Date - 2021-12-04T04:59:15+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరుస వరదలతో కలిగిన నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వినతిపత్రం అందజేశారు.

వరద నష్టాలపై సీఎంకు ఎమ్మెల్యే కిలివేటి వినతి
సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వరదలపై వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే కిలివేటి

నాయుడుపేట, డిసెంబరు 3 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరుస వరదలతో కలిగిన నష్టంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య వినతిపత్రం అందజేశారు. నెల్లూరులో శుక్రవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి వరద నష్టాలను వివరించి రైతులను, వరదబాధితులను ఆదుకోవాలని కోరారు.


Updated Date - 2021-12-04T04:59:15+05:30 IST