శ్రీవారి సేవలో మిలింద్‌ నర్వేకర్‌

ABN , First Publish Date - 2021-03-08T09:34:46+05:30 IST

శ్రీవారి సేవలో మిలింద్‌ నర్వేకర్‌

శ్రీవారి సేవలో మిలింద్‌ నర్వేకర్‌

శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్‌ నర్వేకర్‌ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-08T09:34:46+05:30 IST