శ్రీవారి సేవలో మిలింద్ నర్వేకర్
ABN , First Publish Date - 2021-03-08T09:34:46+05:30 IST
శ్రీవారి సేవలో మిలింద్ నర్వేకర్
శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నర్వేకర్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.