హిందూస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అవంతి

ABN , First Publish Date - 2020-08-02T21:32:52+05:30 IST

హిందూస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అవంతి

హిందూస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి అవంతి

విశాఖపట్నం: విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ క్రేన్ ప్రమాద ఘటనా స్థలాన్ని మంత్రి అవంతి శ్రీనివాస్ పరిశీలించారు. గంట పాటు షిప్ యార్డ్ యాజమాన్యంతో మంత్రి అవంతి శ్రీనివాస్ చర్చించారు. బాధితుల కుటుంబాలకు రూ. 50 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ పద్దతిలో ఉపాధి కల్పించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపినట్లు మంత్రి తెలిపారు.


Updated Date - 2020-08-02T21:32:52+05:30 IST