పద్మశాలీల కోసం చేనేత మిత్ర పథకం: హరీష్ రావు

ABN , First Publish Date - 2021-09-13T23:43:47+05:30 IST

రాష్ట్రంలోని పద్మశాలీల కోసం చేనేత మిత్ర పథకం ప్రవేశ పెట్టామని ఆర్థిక శాఖా మంత్రి

పద్మశాలీల కోసం చేనేత మిత్ర పథకం: హరీష్ రావు

హన్మకొండ: రాష్ట్రంలోని పద్మశాలీల కోసం చేనేత మిత్ర పథకం ప్రవేశ పెట్టామని ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు  అన్నారు. చేనేత కార్మికులకు రూ.వంద కోట్ల అప్పులు మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దే అని ఆయన పేర్కొన్నారు. ట్రిఫ్ట్ పథకం మళ్లీ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గతంలో మీకు, మాకు మధ్య ఇనుప కంచెలు ఉండేవని, ఇప్పుడవి లేవన్నారు. చేనేత కార్మికులను వేధిస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హరీష్ రావు హెచ్చరించారు. 

Updated Date - 2021-09-13T23:43:47+05:30 IST