పని చేయబోమని కేంద్రమంత్రులే చెప్పారు: మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2021-10-22T23:15:13+05:30 IST

ప్రజలకు తాము మాటలు చెబుతాం తప్ప, పని చేయబోమని

పని చేయబోమని కేంద్రమంత్రులే చెప్పారు: మంత్రి హరీష్‌రావు

హుజురాబాద్: ప్రజలకు తాము మాటలు చెబుతాం తప్ప, పని చేయబోమని కేంద్రమంత్రులే చెప్పారని బీజేపీ నేతలపై రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి హరీష్‌రావు ధ్వజమెత్తారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా బీజేపీ నెరవేర్చలేదని హరీష్‌రావు విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు కనిపిస్తున్నాయన్నారు. మరి రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఏం చేసిందో చెప్పుకోగలదా అని ఆయన నిలదీసారు. ప్రజలను వంచించడంలో బీజేపీని మించినవారు లేరని హరీష్‌రావు ఆరోపించారు. 

Updated Date - 2021-10-22T23:15:13+05:30 IST