నీలోఫర్ ఆస్పత్రికి మంత్రి Harish rao
ABN , First Publish Date - 2021-11-13T16:06:34+05:30 IST
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు శనివారం నీలోఫర్ ఆస్పత్రికి చేరుకున్నారు.
హైదరాబాద్: ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు శనివారం ఉదయం నీలోఫర్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నీలోఫర్ ఆసుపత్రిలో వంద పడకల ఐసీయీ వార్డును మంత్రి ప్రారంభించారు. ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టాక తొలిసారి నీలోఫర్ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు.