బాసర సరస్వతీ క్షేత్రం అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ

ABN , First Publish Date - 2020-08-05T18:25:12+05:30 IST

నిర్మల్: బాసర సరస్వతీ క్షేత్రంలో అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు.

బాసర సరస్వతీ క్షేత్రం అభివృద్ధి పనులకు మంత్రి భూమి పూజ

నిర్మల్: బాసర సరస్వతీ క్షేత్రంలో అభివృద్ధి పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమి పూజ చేశారు. తొలివిడత రూ..5.75 కోట్లతో అభివృద్ధి పనులు, వీఐపీ అతిథి గృహం ఆధునీక‌ర‌ణ‌, టీటీడీ పక్క భ‌వ‌నం నుంచి వ్యాస మ‌హ‌ర్షి గృహం వ‌ర‌కు షెడ్ నిర్మాణం, ఆల‌య ప్ర‌హారి గోడ‌, న‌ది ఒడ్డున సూర్యేశ్వర ఆల‌యం వ‌ద్ద షెడ్ నిర్మాణ ప‌నుల‌కు మంత్రి భూమి పూజ చేయనున్నారు.

Updated Date - 2020-08-05T18:25:12+05:30 IST