సుప్రీం సీజేకు స్వాగతం పలికినమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-06-12T00:42:28+05:30 IST

రాష్ర్టానికి వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట న్యాయశాఖ మంత్రి అల్లోల

సుప్రీం సీజేకు స్వాగతం పలికినమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ర్టానికి వచ్చిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు రాష్ట న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఘనంగా స్వాగతంపలికారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు  చేరుకున్న జస్టిస్‌ రమణకు పూలబోకే ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-12T00:42:28+05:30 IST