ఇసుక ట్రాక్టర్లు వదిలేయ్... ఎస్ఐకు మంత్రి జయరామ్ వార్నింగ్
ABN , First Publish Date - 2021-09-06T23:21:18+05:30 IST
ఇసుక ట్రాక్టర్లు వదిలేయ్... ఎస్ఐకు మంత్రి జయరామ్ వార్నింగ్
కర్నూలు: ఇసుక అక్రమ రవాణాపై ఓ పోలీస్ అధికారితో మంత్రి జయరామ్ జరిపిన సంభాషణ వైరల్ అవుతోంది. ఆలూరు నియోజకవర్గంలో పట్టుకుంటున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాలని ఓ ఎస్ఐతో మంత్రి జయరామ్ నేరుగా ఫోన్లో మాట్లాడారు. ఇల్లీగల్ గా వద్దన్నా లీగల్ గా ఇసుక రవాణా చేసుకోవాలని చెప్పినట్లు ఎస్ఐ అన్నారు. దీంతో మంత్రి జయరామ్ ఎస్ఐపై సీరియస్ అయ్యారు. ‘‘పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయ్..లేకపోతే ధర్నాకు దిగుతా’’నని మంత్రి జయరామ్ హెచ్చరించారు.