ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీని విడుదల చేసిన కేటీఆర్

ABN , First Publish Date - 2020-10-30T18:10:05+05:30 IST

ఎంసీహెచ్‌ఆర్డీలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీని మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీ రూపొందించారు. తయారీ

ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీని విడుదల చేసిన కేటీఆర్

హైదరాబాద్‌: ఎంసీహెచ్‌ఆర్డీలో తెలంగాణ ఈవీ సమ్మిట్‌‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీని మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీ రూపొందించారు. తయారీ, పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించేలా నూతన విధానం రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ పాల్గొప్నారు.

Updated Date - 2020-10-30T18:10:05+05:30 IST