రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి లేఖ
ABN , First Publish Date - 2021-12-10T01:22:39+05:30 IST
రాష్రంలోని రైతులకు వ్యవసాయ శాఖా మంత్రి
హైదరాబాద్: రాష్రంలోని రైతులకు వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం డబుల్ గేమ్ ఆడుతోందని ఆరోపించారు. కేంద్రం కార్పొరేట్లకు ఇస్తున్న సహకారం రైతాంగానికి ఇవ్వడం లేదన్నారు. వరికి బదులు ఇతర పంటలను వేయాలని రైతులను ఆయన కోరారు.