రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ

ABN , First Publish Date - 2021-12-10T01:22:39+05:30 IST

రాష్రంలోని రైతులకు వ్యవసాయ శాఖా మంత్రి

రైతులకు మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: రాష్రంలోని రైతులకు వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం డబుల్‌ గేమ్‌ ఆడుతోందని ఆరోపించారు. కేంద్రం కార్పొరేట్లకు ఇస్తున్న సహకారం రైతాంగానికి ఇవ్వడం లేదన్నారు. వరికి బదులు ఇతర పంటలను వేయాలని రైతులను ఆయన కోరారు.  



Updated Date - 2021-12-10T01:22:39+05:30 IST