వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-05-29T03:54:20+05:30 IST

రైతులు వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు పథకాన్ని 100 శాతం అమలు చేస్తామని ..

వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దు: మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి: రైతులు వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయవద్దని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుబంధు పథకాన్ని 100 శాతం అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-05-29T03:54:20+05:30 IST