మంత్రి సబితను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
ABN , First Publish Date - 2021-12-11T16:21:42+05:30 IST
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉపాధ్యా సంఘాలు శనివారం ఉదయం భేటీ అయ్యారు.
హైదరాబాద్: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఉపాధ్యాయ సంఘాలు శనివారం ఉదయం భేటీ అయ్యారు. సీనియార్టీ లిస్ట్ ఫైనల్ కాకుండా ట్రాన్స్ఫర్ల ప్రక్రియను కొనసాగించడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేపటి లోపు పూర్తి అవుతున్న ఆప్షన్స్ గడువును మరో వారం వరకు పెంచాలని మంత్రిని ఉపాధ్యాయులు కోరారు.