రామప్పను సందర్శించిన మంత్రి సత్యవతి
ABN , First Publish Date - 2021-07-11T03:34:28+05:30 IST
జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్
ములుగు: జిల్లాలోని ప్రఖ్యాత రామప్ప ఆలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. విశిష్టమైన రామప్పను ప్రపంచ స్థాయి సంపదగా గుర్తించాలని కోరుకుంటున్నానని సత్యవతి రాథోడ్ తెలిపారు. దేశం తరపున యునెస్కోకు వెళ్లిన రెండు ప్రతిపాదనల్లో మన రామప్ప ఉండడం గర్వకారణమని సత్యవతి రాథోడ్ అన్నారు.